1.సీతా మాతను జానకి అని కూడా అంట‌ారు ఎందుకు?

2.మొట‌్ట‌మొదటి భారత మహిళా ప్రధాన మంత్రి ?

3.కంటికి కనిపించే కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరు?

4.వేద వ్యాసుడు ఎన్ని పురాణాలు వ్రాసాడు  ?

5.పల్లకి మోసిన రాజు  ఎవరు?

6.దశరధ మహా రాజు తండ్రి  ఎవరు ?

7.రాతిని నాతి గా మార్చిన రాజు ఎవరు?

8.పోతన ముఖ్య బిరుదు ?

9.రవీంద్ర నాథ్ ఠాగూర్ ను విశ్వకవి అని  సంభోదించినది ఎవరు ?

10.చంద్రుని భార్య ఎవరు?

11.భారత ఉక్కు మహిళ అని ఎవరిని అంట‌ారు?

12.భారతదేశం ఎన్నట‌ికి చావదు తాత్కాలికంగా నిద్రలో

ఉంటుంది‌  అని అన్నది ఎవరు

13.కౌశల్యా సుప్రజా రామా  అని మొదటగా రాముని సంభోదించినది ఎవరు ?

14.రామకృష్ణ పరమహంస ఆరాధ్యదైవం ఎవరు?

15.మహాభారతం నకు మరో పేరు ఏమిటి?

16.శ్రీ కాళహస్తి లో అమ్మవారి  పేరు  ఏమిటి ?

17.సరస్వతి దేవి వీణ పేరు?

18.డిస్కవరీస్ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?

19.ఢిల్లీ కి గల ప్రాచీన నామము ఏమిటి?

20.జో అచ్చ్యుతానంద జో జో ముకుంద ---- రచించినది?



Ans

1.సీతా మాతను జానకి అని కూడా అంట‌ారు ఎందుకు?

A ... సీత జనకుని కుమార్తె కనుక జానకి అయ్యింది

2.మొట‌్ట‌మొదటి భారత మహిళా ప్రధాన మంత్రి ?

A ... ఇందిరాగాంధీ

3.కంటికి కనిపించే కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరు?

A ... సూర్యుడు

4.వేద వ్యాసుడు ఎన్ని పురాణాలు వ్రాసాడు  ?

A ... వ్యాసుడు 18 పురాణాలు ,మహాభారతం, మహాభాగవతము వ్రాసారు.

5.పల్లకి మోసిన రాజు  ఎవరు?

A ... జడ భరతుడు సింధు రాజైన రహూగణుని పల్లకి మోసాడు

6.దశరధ మహా రాజు తండ్రి  ఎవరు ?

A ... అజమ మహారాజు

7.రాతిని నాతి గా మార్చిన రాజు ఎవరు?

A ... శ్రీ రామచంద్రుడు

8.పోతన ముఖ్య బిరుదు ?

A ... సహజపాండిత్య

9.రవీంద్ర నాథ్ ఠాగూర్ ను విశ్వకవి అని  సంభోదించినది ఎవరు ?

A ... బ్రిటీష్ గవర్నమెంట్

10.చంద్రుని భార్య ఎవరు?

A ... రోహిణి 

11.భారత ఉక్కు మహిళ అని ఎవరిని అంట‌ారు?

A ...  ఇందిరాగాంధీ

12.భారతదేశం ఎన్నట‌ికి చావదు తాత్కాలికంగా నిద్రలో

ఉంటుంది‌  అని అన్నది ఎవరు?

A ...  ??

13.కౌశల్యా సుప్రజా రామా  అని మొదటగా రాముని సంభోదించినది ఎవరు ?

A ... విశ్వామిత్రుడు

14.రామకృష్ణ పరమహంస ఆరాధ్యదైవం ఎవరు?

A ... కాళీమాత

15.మహాభారతం నకు మరో పేరు ఏమిటి?

A ... జయ  మరియు పంచమవేదం

16.శ్రీ కాళహస్తి లో అమ్మవారి  పేరు  ఏమిటి ?

A ... జ్ఞానప్రసూనాంబ

17.సరస్వతి దేవి వీణ పేరు?

A ... కచ్ఛపి

18.డిస్కవరీస్ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?

A ... జవహర్ లాల్ నెహ్రూ

19.ఢిల్లీ కి గల ప్రాచీన నామము ఏమిటి?

A ... ఇంద్రప్రస్థం

20.జో అచ్చ్యుతానంద జో జో ముకుంద ---- రచించినది?

A ... అన్నమాచార్యులు

?? teliste cheppa galaru



No comments: